అశుతోష్ గోవారికర్
From Wikipedia, the free encyclopedia
అశుతోష్ గోవారికర్ (జననం 15 ఫిబ్రవరి 1964) భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, నటుడు, స్క్రీన్ రైటర్ & నిర్మాత. ఆయన అతను లగాన్ (2001)[1], స్వదేశ్ (2004), జోధా అక్బర్ (2008), మొహెంజో దారో (2016) సినిమాలకు గాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[2]