రాయలసీమ హక్కుల ఐక్య వేదిక
From Wikipedia, the free encyclopedia
రాయలసీమ హక్కుల ఐక్య వేదిక (Rayalaseema Rights United Forum) కి అధ్యక్షుడు టీ జీ వీ సంస్థల సమూహమునకు అధినేత అయిన టీ. జీ. వెంకటేష్. రాష్ట్ర విభజన ఈ వేదిక యొక్క ధ్యేయం కాదు. ఈ ప్రదేశంలోని వెనుకబాటుతనాన్ని నిర్మూలించి అభివృద్ధి బాట వేయటమే ధ్యేయం.