1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు 1972లో జరిగాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది ఐదవది. మొత్తం 287 స్థానాలకు గాను భారత జాతీయ కాంగ్రెస్ 219 స్థానాలను గెలుచుకుంది. కాగా, సీపీఐ 7 స్థానాలు, స్వతంత్రులు 57 స్థానాల్లో గెలుపొందారు.
త్వరిత వాస్తవాలు All 287 seats in the United Andhra Pradesh Legislative Assembly మెజారిటీ కోసం 144 సీట్లు అవసరం, నమోదైన వోటర్లు ...
All 287 seats in the United Andhra Pradesh Legislative Assembly మెజారిటీ కోసం 144 సీట్లు అవసరం | |||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నమోదైన వోటర్లు | 2,46,07,903 | ||||||||||||||||||||||||||||||
వోటింగు | 59.71% | ||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||
ముఖ్యమంత్రి | |||||||||||||||||||||||||||||||
|
మూసివేయి
పోలింగ్ స్టేషన్ల సంఖ్య 29,721 కాగా, ఒక్కో పోలింగ్ స్టేషన్కు 828 మంది ఓటర్లు ఉన్నారు.