1991 భారత సార్వత్రిక ఎన్నికలు
భారతదేశంలో 10 వ లోక్సభ సభ్యులను ఎన్నుకునేందుకు జరిగిన ఎన్నికలు / From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో 10వ లోక్సభ సభ్యులను ఎన్నుకోవడానికి 1991 మే 20, జూన్ 12 , జూన్ 15 తేదీల్లో భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి, పంజాబ్లో మాత్రం 1992 ఫిబ్రవరి 19 న జరిగాయి.
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
543 కి గాను 534 స్థానాలకు మెజారిటీ కోసం 268 సీట్లు అవసరం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నమోదైన వోటర్లు | 49,83,63,801 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వోటింగు | 56.73% ( 5.22pp) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
లోక్సభలో ఏ పార్టీ కూడా పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. ఫలితంగా భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర), ఇతర పార్టీల మద్దతుతో కొత్త ప్రధాని పివి నరసింహారావు ఆధ్వర్యంలో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జనతాదళ్, జార్ఖండ్ ముక్తి మోర్చా ల నుండి చేస్యించిన ఫిరాయింపుల కారణంగా వివాదాస్పద పరిస్థితుల్లో ప్రభుత్వం 1993 జూలై 28 న అవిశ్వాస తీర్మానం నుండి బయటపడింది.[2][3]
జమ్మూ కాశ్మీర్కు కేటాయించిన ఆరు స్థానాలకు, బీహార్లో రెండు, ఉత్తరప్రదేశ్లోని ఒక స్థానానికి కూడా ఎన్నికలు జరగలేదు. ఓటింగ్ శాతం 57% గా నమోదైంది. ఇది, అప్పటి వరకు భారత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అతి తక్కువ వోటింగు. [4]