1996 భారత సార్వత్రిక ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
భారతదేశంలో పదకొండవ లోక్సభ సభ్యులను ఎన్నుకోవడానికి 1996 ఏప్రిల్ 27, మే 2 మే 7 తేదీలలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. అత్యధిక స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో స్వల్పకాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, రెండు వారాల తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కూటమి పార్లమెంటరీ మెజారిటీని సాధించగలిగింది. జనతాదళ్కు చెందిన హెచ్డి దేవెగౌడ ప్రధానమంత్రి అయ్యాడు. గౌడ తర్వాత 1997లో యునైటెడ్ ఫ్రంట్ నుండి ఇందర్ కుమార్ గుజ్రాల్ ప్రధానమంత్రి అయ్యాడు. అస్థిరత కారణంగా 1998లో ముందస్తు ఎన్నికలు జరిగాయి. 1980 తర్వాత ఒకే ఎన్నికల వ్యవధిలో ప్రతి రాష్ట్రంలోని స్థానాలకు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.
త్వరిత వాస్తవాలు 545 లో 543 స్థానాలకు మెజారిటీ కోసం 272 సీట్లు అవసరం, నమోదైన వోటర్లు ...
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
545 లో 543 స్థానాలకు మెజారిటీ కోసం 272 సీట్లు అవసరం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నమోదైన వోటర్లు | 592,572,288 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వోటింగు | 57.94% ( 1.21pp) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Results by constituency | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
మూసివేయి