దశావతారములు
From Wikipedia, the free encyclopedia
పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు.
దశావతారములు పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం దశావతారములు (అయోమయ నివృత్తి) చూడండి. |
రామ వామన మత్స్య వారాహి
కృష్ణ మోహినీ
నారసింహ హయగ్రీవ
వేంకటేశ్వర పరశు రాముడు