సుందర కాండ
From Wikipedia, the free encyclopedia
సుందరకాండ రామాయణంలో ఐదవ కాండ. హనుమంతుడు లంకను చేరుకోవడానికి మహేంద్రగిరి మీదకు చేరుకోవడంతో కిష్కింధకాండ ముగుస్తుంది. సరిగ్గా అక్కడితో వాల్మీకి రామాయణం 11999 శ్లోకాలు పూర్తి అయి, సుందరకాండ మొదటి శ్లోకం 12000వ శ్లోకంతో మొదలవుతుంది. సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సముద్రాన్ని దాటడం, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడ ను మునికి తెలియజేయడం ఇందులో ముఖ్యాంశాలు.
సుందర కాండ పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం సుందర కాండ (అయోమయ నివృత్తి) చూడండి. |