User:Chandrahas93/sandbox
From Wikipedia, the free encyclopedia
చారిత్రకంగా భారతీయ ఖగోళశాస్ర్తం వేదాంగము యొక్క విభాగంగా అభివృద్ధి చెందింది. వేదాంగ జ్యోతిషము ఇందులోని అత్యంత పురాతన వచనముగా చప్పబడుచున్నది. ఈ వచనం క్రీ. పు. 1400–1200. ఇతర సంప్రదాయాలు మాదిరిగా, ఖగోళశాస్త్రం యొక్క అసలు అనువర్తన మతపరమైనది. భారతీయ ఖగోళశాస్త్రం 4 వ శతాబ్దం BCE లో ప్రారంభంలో మరియు కామన్ యుగంలో ప్రారంభ శతాబ్దాల్లో గ్రీకు ఖగోళశాస్త్రము నుంచి ప్రభావితమైంది. దీనికి ఉదాహరణ యవనజకత మరియు రోమక సిద్ధాంత, ఇందులో చివరిది 2వ శతాబ్దపు గ్రీకు గ్రంధం యొక్క అనువాదం. భారతీయ ఖగోళశాస్ర్తం 5వ - 6వ శతబ్ద సమయంలో పూర్తిగా వికసిచ్చింది. ఆర్యభట్ట ఈ సమయంలోనే ఆర్యభట్టియా గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంధం భారతీయ ఖగోళ విజ్ఞానానికి పరాకాష్ట. ఆ తరువాత భారతీయ ఖగోళశాస్త్రం గణనీయంగా ముస్లిం ఖగోళశాస్త్రం, చైనీస్ ఖగోళశాస్త్రం, ఐరోపా ఖగోళశాస్త్రంలో ప్రభావితం చేసింది. భారతీయ ఖగోళశాస్ర్తం గురించి చెప్పుకోవాలంటే అనంతంగురించి చెప్పుకోవడం అవుతుంది. సంక్షిప్తంగా, అది ఒక పార్శంగా మాత్రమే చెప్పుకోగలుగుతామేమో. వరహమిహిరుడు, ఆర్యభట్టులాంటి అగణిత మేధావులు మన ఖగోళ శాస్త్రాన్ని సుసంపన్నం చేసారు. లీలావతి గణితం మన ఖగోళశాస్త్ర విజ్జానానికి మచ్చుతునక. ప్రపంచ వ్యాప్తంగా మన ఖగోళ గణననలని వెక్కిరించినా మనం ఖగోళ గణితం చేసే అద్భుతాలకి తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుంటుంది.