అమృతం
From Wikipedia, the free encyclopedia
అమృతము (Elixir Of Life) దేవతలు, దానవులు క్షీర సాగర మథనం చేస్తున్నప్పుడు వెలువడిన పానీయం. అమృతం సేవించిన వారికి మరణం అంటే చావు ఉండదు. దీనిని విష్ణుమూర్తి మోహినీ అవతారమూర్తిగా దేవతలకు మాత్రమే పంచాడు.
అమృతం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం అమృతం (అయోమయ నివృత్తి) చూడండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |