ఉస్మానాబాద్ జిల్లా
మహారాష్ట్ర లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
మహారాష్ట్ర రాష్ట్ర 38 జిల్లాలలో ఉస్మానాబాద్ జిల్లా (హిందీ:उस्मानाबाद जिल्हा) ఒకటి. ధారాశివ్ (धाराशिव) పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,660,311. జిల్లావైశాల్యం 7569 చ.కి.మీ. నగర ప్రాంతం 241.4 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి వీరిలో 16.96% నగరప్రాంత నివాసితులు.[2]
త్వరిత వాస్తవాలు ఉస్మానాబాద్ జిల్లా عثمان آباد ضلع उस्मानाबाद जिल्हा, దేశం ...
ఉస్మానాబాద్ జిల్లా
عثمان آباد ضلع उस्मानाबाद जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | ఔరంగాబాద్ |
ముఖ్య పట్టణం | Osmanabad |
మండలాలు | 1. Osmanabad, 2. Tuljapur, 3. Omerga, 4. Lohara, 5. Kallamb, 6. Bhoom, 7. Paranda, 8. Washi |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Osmanabad[1] |
Area | |
• మొత్తం | 7,569 km2 (2,922 sq mi) |
Population (2011) | |
• మొత్తం | 16,60,311 |
• Density | 220/km2 (570/sq mi) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 76.33% |
• లింగ నిష్పత్తి | 920 |
ప్రధాన రహదార్లు | NH-9, NH-211 |
అక్షాంశ రేఖాంశాలు | 17.35°N 75.16°E / 17.35; 75.16-18.40°N 76.40°E / 18.40; 76.40 |
సగటు వార్షిక వర్షపాతం | 730 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి