ఓషో
From Wikipedia, the free encyclopedia
రజినీష్ చంద్రమోహన్ జైన్ (డిసెంబరు 11, 1931 - జనవరి 19, 1990). 1960లలో ఆచార్య రజినీష్గా, 1970-1980లలో భగవాన్ శ్రీ రజినీష్ గా ఆ తరువాత ఓషోగా పిలువబడిన ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. ఇండియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా ఎన్నో దేశాలలో నివసించి ఓషో మూవ్మెంట్ అనే ఒక వివాదాస్పదమైన కొత్త ఆధ్యాత్మిక సంఘాన్ని తయారుచేశాడు. ఇతడు మధ్యప్రదేశ్లో గల నర్సింగ్పూర్ జిల్లాలో ఉన్న కుచ్వాడాలో 11.12.1931న జన్మించాడు.19.1.1990 న మరణించాడు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు భగవాన్ శ్రీ రజినీష్, బాల్య నామం ...
భగవాన్ శ్రీ రజినీష్ | |
---|---|
బాల్య నామం | చంద్ర మోహన్ జైన్ |
జననం | 11 డిసెంబర్ 1931 కుచ్వాడ, భోపాల్ రాష్ట్రం, బ్రిటీష్ రాజ్ (ఇప్పుడు మధ్యప్రదేశ్, భారతదేశం) |
మరణం | 19 జనవరి 1990 (aged 58) పుణె, మహారాష్ట్ర, భారతదేశం |
జాతీయత | ఇండియన్ |
రంగం | ఆధ్యాత్మికత |
శిక్షణ | డా. హరి సింగ్ గౌర్ విశ్వవిద్యాలయం |
ఉద్యమం | జీవన్ జాగృతి ఆందోళన్ (నియో-సన్న్యాస్) |
చేసిన పనులు | 600 పుస్తకాలు, అనేక వేల ఆడియో, వీడియో ప్రసంగాలు |
మూసివేయి