కలువకొలను సదానంద
రచయిత / From Wikipedia, the free encyclopedia
కలువకొలను సదానంద ప్రముఖ బాల సాహిత్య రచయిత. బాలసాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ వారి మొట్టమొదటి బాలసాహిత్య పురస్కార్ పురస్కారం అందుకున్న వ్యక్తి.
త్వరిత వాస్తవాలు కలువకొలను సదానంద, జననం ...
కలువకొలను సదానంద | |
---|---|
జననం | కలువకొలను సదానంద ఫిబ్రవరి 22, 1939 పాకాల, చిత్తూరు జిల్లా |
మరణం | ఆగస్టు 25, 2020 పాకాల, చిత్తూరు జిల్లా |
మరణ కారణం | సహజ మరణం |
నివాస ప్రాంతం | పాకాల |
ఇతర పేర్లు | కలువకొలను సదానంద |
వృత్తి | ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | బాల సాహితీకారుడు, ప్రముఖ రచయిత |
మతం | హిందూ |
భాగస్వాములు | కస్తూరి |
పిల్లలు | కలువకొలను ఇందుమౌళి, సుధానిధి, తారక లక్ష్మి, దివ్య మూర్తి. |
తండ్రి | కృష్ణ పిళ్ళై |
తల్లి | నాగమ్మ |
Notes బాలసాహిత్య పురస్కార్ అవార్డు గ్రహీత |
మూసివేయి