గుజరాత్ టైటాన్స్
From Wikipedia, the free encyclopedia
గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022 సీజన్తో అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ తొలిసారి ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్న జట్టు. బిసిసిఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ విస్తరించే క్రమంలో 2021లో ఈ జట్టును రూ.5626కోట్లకు సీవీసీ క్యాపిటల్ దక్కించుకుంది.[1]
త్వరిత వాస్తవాలు లీగ్, వ్యక్తిగత సమాచారం ...
లీగ్ | ఇండియన్ ప్రీమియర్ లీగ్ | ||
---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | |||
కెప్టెన్ | శుభ్మన్ గిల్ | ||
కోచ్ | ఆశిష్ నెహ్రా | ||
యజమాని | సీవీసీ క్యాపిటల్ | ||
జట్టు సమాచారం | |||
నగరం | అహ్మదాబాద్, గుజరాత్, భారతదేశం | ||
స్థాపితం | 2021 | ||
స్వంత మైదానం | నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ | ||
| |||
గుజరాత్ టైటాన్స్ |
మూసివేయి