త్రిపురి ప్రజలు
From Wikipedia, the free encyclopedia
త్రిపురి (టిప్రా, ట్విప్రసా, తిప్రాసా, ట్విప్రా, బోరోకు లేదా టిప్పెరా) ప్రజలు ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశులోని ట్విప్రా రాజ్యంలో ఆదిమ వాసులు. మాణిక్య రాజవంశానికి చెందిన త్రిపురి ప్రజలు 1949 లో రాజ్యం ఇండియను యూనియనులో చేరే వరకు 2000 సంవత్సరాలకు పైగా త్రిపుర రాజ్యాన్ని పరిపాలించారు.
త్వరిత వాస్తవాలు ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు, భాషలు ...
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
---|---|
1.5 మిలియన్లు India, Bangladesh | |
భాషలు | |
Kokborok (Debbarma, Jamatia, Tripura, Noatia, Rupini, Kalai, Murasing, Uchoi), Bru (Reang, Meska and Molsoi), Riam (Darlong, Hrangkhawl, Kaipeng, Molsom, Ranglong, Hmar, Pang, Bongcher, Chorei, Korbong), Mizo (Lusei, Hauhnar, Hrahsel, Ralte, Khiangte, Fanai, Hualngo, Hualhang, Lunkhua). | |
మతం | |
క్రైస్తవ మతం,హిందూమతం, సర్వాత్మమత, ఇస్లాం[1] |
మూసివేయి