నిర్మల్ వర్మ
భారతీయ రచయిత / From Wikipedia, the free encyclopedia
నిర్మల్ వర్మ ప్రఖ్యాత హిందీ రచయిత. ఇతను ప్రఖ్యాత నవలా రచయిత, రచయిత, అనువాదకుడు. 1999లో ప్రతిష్ఠాత్మక జ్ఞాన్ పీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. హిందీ సాహిత్యపు యొక్క నాయ్ కహానీ (న్యూ స్టోరీ) సాహిత్య ఉద్యమంలో మార్గదర్శకులలో ఒకరిగా ఇతను గుర్తింపు పొందాడు. దీనిలో ఇతని మొదటి కథ సంకలనం పరిందే (బర్డ్స్) .[1]
త్వరిత వాస్తవాలు నిర్మల్ వర్మ, పుట్టిన తేదీ, స్థలం ...
నిర్మల్ వర్మ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | (1929-04-03)1929 ఏప్రిల్ 3 సిమ్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం. |
మరణం | 2005 అక్టోబరు 25(2005-10-25) (వయసు 76) న్యూఢిల్లీ |
వృత్తి | నవలా రచయిత, రచయిత , అనువాదకుడు |
మూసివేయి
ఈయన రచన ప్రస్థానం ఐదు దశాబ్దాల పౌ కొనసాగింది. ఇందులో సాహిత్యానికి సంబంధించి, కథ సంపుటాలకు సంబంధించి రచించారు. ఈయన ఐదు నవలలు, ఎనిమిది చిన్న కథలు, తొమ్మిది నాన్ ఫిక్షన్ కి సంబంధించిన రచనను రచించారు. ఇవే కాకుండా వ్యాసారూప కథలు కూడా రచించారు.[2]