పి.ఆర్.నటరాజన్
తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు. / From Wikipedia, the free encyclopedia
పి.ఆర్. నటరాజన్ తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు. కోయంబత్తూరు నియోజిక వర్గం నుండి కమ్యూనిస్ట్ పార్టీ (మార్కిస్ట్ (సి.పి.ఐ. (ఎం) తరుపున 17వ లోక్సభలో సభ్యునిగా ఉన్నాడు.[1]
త్వరిత వాస్తవాలు ముందు, నియోజకవర్గం ...
పి.ఆర్.నటరాజన్ | |||
పార్లమెంట్ సభ్యుడు, లోక్సభ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019-ప్రస్తుతం | |||
ముందు | పి. నాగరాజన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గం | ||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | కె. సుబ్బరాయన్ | ||
తరువాత | పి. నాగరాజన్ | ||
నియోజకవర్గం | కోయంబత్తూరు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1950-12-21) 1950 డిసెంబరు 21 (వయసు 73) కోయంబత్తూరు, తమిళనాడు | ||
రాజకీయ పార్టీ | కమ్యూనిస్ట్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | ఆర్. వనజ | ||
నివాసం | కోయంబత్తూరు | ||
31 ఆగస్టు, 2019నాటికి |
మూసివేయి