భూపాల్ రెడ్డి
From Wikipedia, the free encyclopedia
ఎం.భూపాల్ రెడ్డి (జ.1959) ఒక తెలుగు రచయిత, సినిమా నటుడు. ఇతనికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ వారి బాల సాహిత్య పురస్కారం లభించింది. ఇతడు వ్రాసిన ఉగ్గుపాలు అనే కథాసంపుటికి ఈ అవార్డును ప్రదానం చేశారు.[1]
త్వరిత వాస్తవాలు భూపాల్ రెడ్డి, పుట్టిన తేదీ, స్థలం ...
భూపాల్ రెడ్డి | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | 1959 (age 64–65) |
కలం పేరు | భూపాల్ |
వృత్తి | రచయిత, నటుడు |
భాష | తెలుగు |
జాతీయత | భారతీయుడు |
విద్య | ఎం.ఏ.(తెలుగు), పిహెచ్.డి |
గుర్తింపునిచ్చిన రచనలు | ఉగ్గు పాలు |
పురస్కారాలు | సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం - 2011 |
మూసివేయి