మంద్సౌర్
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
మంద్సౌర్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం, మాల్వా ప్రాంతంలో మంద్సౌర్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్ల ముఖ్యపట్టణం. పురాతన పశుపతినాథ ఆలయానికి మంద్సౌర్ ప్రసిద్ధి.
త్వరిత వాస్తవాలు మంద్సౌర్ కాయంపూదశపురా, దేశం ...
మంద్సౌర్
కాయంపూ దశపురా | |
---|---|
పట్టణం | |
Nickname: భక్తాపూర్ | |
Coordinates: 24.03°N 75.08°E / 24.03; 75.08 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | మంద్సౌర్ |
Government | |
• Body | Municipal Council |
Population (2011)[1] | |
• Total | 1,41,468 |
భాష | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 458001/2 |
టెలిఫోన్ కోడ్ | 07422 |
Vehicle registration | MP-14 |
మూసివేయి
మంద్సౌర్ అనే పేరు మార్హ్సౌర్ నుండి ఉద్భవించింది. ఇది మార్హ్, సౌర్ అనే రెండు గ్రామాల విలీనంతో ఏర్పడిన పట్టణం. పురాతన కాలంలో ఈ పట్టణాన్ని దశపుర అనేవారు. ఈ నగరంలో పది పురాలుండడం చేత దీనికి ఆ పేరు వచ్చింది.