మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల
From Wikipedia, the free encyclopedia
13.06007°N 80.28212°E / 13.06007; 80.28212
త్వరిత వాస్తవాలు రకం, స్థాపితం ...
రకం | ప్రభుత్వ కళాశాల |
---|---|
స్థాపితం | 15 అక్టోబర్ 1840 |
స్థానం | వాల్లజా రోడ్డు, చెపాక్, చెన్నై, భారతదేశం |
అనుబంధాలు | మద్రాసు విశ్వవిద్యాలయం |
మూసివేయి
మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒక ఆర్ట్స్, సైన్స్, లా కళాశాల. ఇది 1840 అక్టోబర్ 15వ తేదీన ప్రెసిడెన్సీ ప్రిపరేటరీ స్కూలుగా ప్రారంభమై తరువాతి కాలంలో హైస్కూలుగా, కళాశాలగా ఉన్నతీకరించబడింది. ఈ కళాశాల భారతదేశంలోని పురాతన ప్రభుత్వ కళాశాలలో ఒకటి. ఇది బ్రిటిష్ ప్రభుత్వం నెలకొల్పిన రెండు ప్రెసిడెన్సీ కళాశాలలో ఒకటి. రెండవది కోల్కాతా లోని ప్రెసిడెన్సీ కళాశాల.