మర్రి చెన్నారెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి / From Wikipedia, the free encyclopedia
మర్రి చెన్నారెడ్డి (జనవరి 13, 1919 - డిసెంబర్ 2, 1996) రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భారత జాతీయ కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఇతను ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశాడు.చేనేత, లఘు పరిశ్రమల శాఖ
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
మర్రి చెన్నారెడ్డి | |||
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 06/03/1978—11/10/1980 | |||
ముందు | జలగం వెంగళరావు | ||
---|---|---|---|
తరువాత | టంగుటూరి అంజయ్య | ||
నియోజకవర్గం | వికారాబాద్ | ||
పదవీ కాలం 03/12/1989—17/12/1990 | |||
ముందు | ఎన్.టి.రామారావు | ||
తరువాత | నేదురుమిల్లి జనార్ధనరెడ్డి | ||
నియోజకవర్గం | తాండూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | జనవరి 13, 1919 | ||
మరణం | డిసెంబర్ 2, 1996 | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెసు | ||
మతం | హిందూ |
మూసివేయి