మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి
From Wikipedia, the free encyclopedia
మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి ఆంధ్రభాషోపాధ్యాయులు, కవి, సాహితీవేత్త, పౌరాణికులు, జ్యోతిష్కులు, వీరి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలో సారవకోట. కృతి కర్తగా, కృతిభర్తగా సాహిత్యసేవ చేసాడు.
ఈ వ్యాసంలో అక్షరదోషాలు, వ్యాకరణం, శైలి, ధోరణి మొదలైన వాటిని సరి చెయ్యడం కోసం కాపీ ఎడిటింగు చెయ్యాల్సి ఉంది. |
త్వరిత వాస్తవాలు మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి, జననం ...
మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి | |
---|---|
జననం | మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి సారవకోట |
ప్రసిద్ధి | కవి, సాహితీవేత్త, పౌరాణికులు, జ్యోతిష్కులు |
మూసివేయి
శ్రీ మావుడూరు వెంకత సత్య శ్రీరామ మూర్తి రచనలు.
- శ్రీమత్కామ్యసిద్ధి రామాయణం
- శ్రీరామతారహారావళి
- ఈశ్వరీ శతకం
- బాలాపరిణయగాథ
- హితోపదేశం
- శ్రీరామకృష్ణకౌస్తుభం
- సుదక్షిణ
- కుసుమహరోడుమాల
- విజయభేరి