రెడ్డి రాఘవయ్య
బాల సాహిత్యవేత్త / From Wikipedia, the free encyclopedia
రెడ్డి రాఘవయ్య, (1940, జూలై 1 - 2022, జూలై 24) ప్రసిద్ధ బాల సాహిత్యవేత్త. బాలసాహిత్య రచనకే జీవితాన్ని అంకితం చేసిన రచయితల్లో ఇతను ఇకడు. తొలికథ 'సలహా' (పిల్లల కథ) విశాలాంధ్ర దినపత్రిక లోని 'చిన్నారిలోకం'లో 1955 డిసెంబరులో ప్రచురించబడింది. నాటినుండి బాలల గేయాలు, గేయకథలు, పాటకథలు, సైన్స్కథలు... బాలసాహిత్యంపై వ్యాసాలు ఎన్నో వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఇప్పటి వరకూ వివిధ ప్రక్రియల్లో వ్రాసిన 32 పుస్తకాలు ప్రచురించబడ్డాయి. మణిదీపాలు అనే పుస్తకం ఆంగ్లంలోకి అనువదింపబడింది.[1]