![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bd/LakshmiVilas_Palace.jpg/640px-LakshmiVilas_Palace.jpg&w=640&q=50)
లక్ష్మీ విలాస్ ప్యాలెస్, వడోదర
From Wikipedia, the free encyclopedia
గుజరాత్ లోని వడోదర నగరంలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్ మరాఠా గైక్వాడ్ వంశస్థులు నిర్మించిన రాజ భవనం. వీళ్ళు బరోడా సంస్థానానికి పరిపాలకులు. మేజర్ చార్లెస్ మాంట్ దీనికి ముఖ్య శిల్పిగా చెబుతారు.[1]
త్వరిత వాస్తవాలు లక్ష్మీ విలాస్ ప్యాలెస్, సాధారణ సమాచారం ...
లక్ష్మీ విలాస్ ప్యాలెస్ | |
---|---|
![]() లక్ష్మీ విలాస్ ప్యాలెస్, వడోదర | |
సాధారణ సమాచారం | |
నిర్మాణ శైలి | Indo-Saracenic Revival architecture |
పట్టణం లేదా నగరం | వడోదర |
దేశం | భారతదేశం |
పూర్తి చేయబడినది | 1890 |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | Robert Chisholm |
మూసివేయి