వందే భారత్ ఎక్స్ప్రెస్
Vande Bharat Express వందే భారత్ ఎక్స్ప్రెస్ / From Wikipedia, the free encyclopedia
వందేభారత్ ఎక్స్ప్రెస్ అనేది సెమీ-హై-స్పీడ్, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రైలు, దీన్ని భారతీయ రైల్వేలు నిర్వహిస్తుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) వందే భారత్ ఎక్స్ప్రెస్ ని డిజైన్ చేసి తయారు చేసింది. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ కింద మొదటి రైలు ₹97 కోట్లతో 18 నెలల్లో తయారు చేయబడింది. ఈ అత్యాధునిక రైలును గతంలో ట్రైన్ 18 అని వ్యవహరించారు. ఆ తరువాత 2019 జనవరి 27న వందే భారత్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలి రైలు 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించబడింది. వందే భారత్ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
త్వరిత వాస్తవాలు వందే భారత్ ఎక్స్ప్రెస్, సారాంశం ...
వందే భారత్ ఎక్స్ప్రెస్ | |
---|---|
సారాంశం | |
రైలు వర్గం | హై-స్పీడ్ రైలు |
స్థితి | యాక్టివ్ |
స్థానికత | భారతదేశం |
దీనికి ముందు | శతాబ్ది ఎక్స్ప్రెస్ |
తొలి సేవ | 15 ఫిబ్రవరి 2019; 5 సంవత్సరాల క్రితం (2019-02-15) |
ప్రస్తుతం నడిపేవారు | భారతీయ రైల్వేలు |
మార్గం | |
లైను (ఏ గేజు?) | 8 (7 Operational + 1 Proposed) |
సదుపాయాలు | |
శ్రేణులు | AC Chair (Economy Class) Executive Chair (Premium Class) |
కూర్చునేందుకు సదుపాయాలు |
|
ఆహార సదుపాయాలు | On-board catering |
చూడదగ్గ సదుపాయాలు | Large windows in all carriages |
వినోద సదుపాయాలు |
|
బ్యాగేజీ సదుపాయాలు | Overhead racks |
ఇతర సదుపాయాలు |
|
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ |
|
పట్టాల గేజ్ | Indian gauge 1,676 mm (5 ft 6 in) broad gauge |
వేగం |
|
రైలు పట్టాల యజమానులు | భారతీయ రైల్వేలు |
మూసివేయి