వేలు నాచియార్
From Wikipedia, the free encyclopedia
రాణి వేలు నాచియార్ (3 జనవరి 1730 – 25 డిసెంబరు 1796) శివగంగ సంస్థానాన్ని 1780-1790 మధ్యలో పరిపాలించిన రాణి. ఈమె బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి భారతీయ మహారాణి. ఈమె ధైర్యసాహసాలకి గుర్తుగా తమిళులు ఈమెను వీరమంగై ("వీరవనిత") అని పిలుస్తారు.[మూలాలు తెలుపవలెను]
త్వరిత వాస్తవాలు రాణి వేలు నాచియార్, Reign ...
రాణి వేలు నాచియార్ | |
---|---|
శివగంగై రాజ్య మహారాణి రామనాథపురం రాజ్య యువరాణి | |
Reign | c. 1780-c. 1790[1] |
Successor | వెల్లచ్చి [2] |
జననం | 3 జనవరి 1730 రఘునాథపురం, తమిళనాడు, భారతదేశం. |
మరణం | 1796 డిసెంబరు 25(1796-12-25) (వయసు 66) శివగంగై, తమిళనాడు, భారతదేశం |
తండ్రి | చెల్లముతు విజయరఘునాథ సేతుపతి |
తల్లి | ముతాతల్ నాచియార్ |
మతం | హిందూ శైవం |
మూసివేయి