శ్రీభాష్యం విజయసారథి
From Wikipedia, the free encyclopedia
శ్రీభాష్యం విజయసారథి ( జ. మార్చి 10, 1936 ) సంస్కృత భాషా పండితుడు. ప్రతిభ, పరిశోధన, విశ్లేషణ, వ్యాఖ్యాన రీతుల్లో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన కవి. ఎన్నో ఉన్నతమైన రచనలు చేసి వాఖ్యానమూర్తిగా పేరొందారు. ఆయన అమర భాషలో ఆధునికుడు. ఆయనకు తెలంగాణ సంస్కృత వాచస్పతి గా పేరుంది. వీరి సాహిత్య కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2020 సంవత్సరం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది.[2][3]
త్వరిత వాస్తవాలు శ్రీభాష్యం విజయసారథి, జననం ...
శ్రీభాష్యం విజయసారథి | |
---|---|
జననం | శ్రీభాష్యం విజయసారథి మార్చి 10 1936 చేగుర్తి, కరీంనగర్, తెలంగాణ |
మరణం | 2022 డిసెంబరు 28(2022-12-28) (వయసు 86)[1] కరీంనగర్ |
నివాస ప్రాంతం | కరీంనగర్ |
వృత్తి | లెక్చరర్(రిటైర్డ్) |
మతం | హిందూ |
భార్య / భర్త | హేమలత |
పిల్లలు | వరప్రసాద్ |
తండ్రి | నరసింహాచార్య |
తల్లి | గోపమాంబ |
మూసివేయి