శ్రీ వైకుంఠం
From Wikipedia, the free encyclopedia
శ్రీ వైకుంఠనాథన్ పెరుమాళ్ దేవాలయం లేదా "శ్రీ వైకుంఠం దేవాలయం" అనేది భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం. ఇది నవ తిరుపతులలో ఒకటి.[1] ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలైన నవ తిరుపతులలో ఒకటిగా భాసిల్లుతున్న ఈ క్షేత్రం భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలో తిరుచెందూర్-తిరునెల్వేలి మార్గంలో తమిరపారాణి నది ఒడ్డున ఉంది. ఈ తొమ్మిది క్షేత్రాలు 108 వైష్ణవ దివ్యదేశాలలో కూడా ఉన్నాయి.[2]
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు శ్రీ వైకుంఠనాథన్ పెరుమాళ్ దేవాలయం, భౌగోళికాంశాలు : ...
శ్రీ వైకుంఠనాథన్ పెరుమాళ్ దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 8.6166°N 77.9333°E / 8.6166; 77.9333 |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | వైకుంఠనాథ పెరుమాళ్(కళ్ళపిరాన్) |
ప్రధాన దేవత: | వైకుంఠవల్లి |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | పృథు తీర్థము, తామ్రపర్ణీనది |
విమానం: | చంద్ర విమానము |
కవులు: | నమ్మాళ్వార్ |
ప్రత్యక్షం: | పృథు చక్రవర్తికి,ఇంద్రునకు |
మూసివేయి