2013 కుంభమేళా తొక్కిసలాట
From Wikipedia, the free encyclopedia
2013 కుంభమేళా తొక్కిసలాట ఫిబ్రవరి 10 2013 న అలహాబాదులో జరిగిన కుంభమేళా సందర్భంగా జరిగింది. అలహాబాద్ రైల్వేస్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 36 మంది మరణించారు. 39 మంది గాయపడ్డారు.[1]
త్వరిత వాస్తవాలు తేదీ, ప్రదేశం ...
తేదీ | 10 ఫిబ్రవరి 2013 (2013-02-10) |
---|---|
ప్రదేశం | అలహాబాదు, ఉత్తరప్రదేశ్, భారతదేశము |
మరణాలు | 36 |
గాయపడినవారు | 39 |
మూసివేయి