శ్రీరంగపట్టణం
కర్నాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
శ్రీరంగపట్టణం (కన్నడ: ಶ್ರೀರಂಗಪಟ್ಟಣ ) (ఇంకనూ శ్రీరంగపట్న శిరంగపట్టణ్ అని పిలువబడేది). కర్నాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో గలదు. మైసూరుకు అతి సమీపంలో ఉంది. ఈ నగరం, చారిత్రక, ధార్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను గలిగిఉంది.
త్వరిత వాస్తవాలు శ్రీరంగపట్నం శేరింగపట్నం (సామ్రాజ్యవాద కాలంలో), దేశం ...
శ్రీరంగపట్నం
శేరింగపట్నం (సామ్రాజ్యవాద కాలంలో) | |
---|---|
పట్టణం | |
Coordinates: 12.414°N 76.704°E / 12.414; 76.704 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | మాండ్యా |
Government | |
• Type | పురపాలక సంఘం |
• Body | శ్రీరంగపట్నం పురపాలక సంఘం |
Area | |
• Total | 13 km2 (5 sq mi) |
Elevation | 679 మీ (2,228 అ.) |
Population (2011) | |
• Total | 25,061 |
• Density | 2,157/km2 (5,590/sq mi) |
భాషలు | |
• అధికారిక | కన్నడ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 571 438 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | 08236 |
Vehicle registration | KA-11 |
Website | http://www.srirangapatnatown.mrc.gov.in/ |
మూసివేయి