అమ్మాయి కాపురం (ధారావాహిక)

జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక From Wikipedia, the free encyclopedia

అమ్మాయి కాపురం (ధారావాహిక)
Remove ads

అమ్మాయి కాపురం జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక.[1] రాడన్ మీడియా వర్స్ పతాకంలో రాజా దర్శకత్వం వహించిన ఈ ధారావాహికలో రాధిక శరత్‌కుమార్, మంజుల, ప్రవల్లిక తదితరులు నటించారు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమయిన ఈ ధారావాహిక దాదాపు 900 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది.[2]

త్వరిత వాస్తవాలు అమ్మాయి కాపురం, జానర్ ...
Remove ads

నటవర్గం

పాత నటవర్గం

సాంకేతికవర్గం

ఇతర వివరాలు

జెమిని టీవిలో ఈ ధారావాహిక ముగిసిన తరువాత 2013, డిసెంబరు 9వ తేది నుండి వనితా టీవీలో సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10:00 గంటలకు ప్రసారం చేయబడింది.[4]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads