ఎ. ఎమ్. నాయక్
From Wikipedia, the free encyclopedia
Remove ads
అనిల్ మణిభాయ్ నాయక్ (జననం: 1942 జూన్ 9) భారతీయ పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త పరోపకారి భారతీయ ఇంజనీరింగ్ కంపెనీ సంస్థయిన లార్సెన్ & టూబ్రో ఛైర్మన్ ఏఎం నాయక్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశాడు.[1][2][3][4][5][6][7]
2009లో ఏ ఎమ్ నాయక్ భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు.[8] 2019లో, భారత ప్రభుత్వం ఏ.యమ్ నాయక్ కు భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డునిచ్చి సత్కరించింది.[9] అతనికి 2008 సంవత్సరానికి 'ఎకనామిక్ టైమ్స్-బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' ను ఆయన అందుకున్నాడు. [10]
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads