Remove ads

శ్రీకృష్ణ తులాభారం 1935, ఏప్రిల్ 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కపిలవాయి రామనాధశాస్త్రి, కాంచనమాల, లక్ష్మీరాజ్యం, రేలంగి వెంకట్రామయ్య, ఋష్యేంద్రమణి నటించారు. ఋషేంద్రమణి ఇందులో తొలిసారిగా సత్యభామగా నటించగా రేలంగికి ఇది తొలిచిత్రం. ఈ సినిమాను కలకత్తాలో చిత్రీకరించారు.[1] కాంచనమాల, లక్ష్మీరాజ్యంలకు కుడా ఇది తొలిచిత్రం.

త్వరిత వాస్తవాలు [[File:Published in Andhra Patrika newspaper|220px]], తారాగణం ...
Remove ads

నటవర్గం

సాంకేతికవర్గం

పాటలు

ఈ సినిమాతో కేశవదాసు సినీ కవిగా ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఈ చిత్రంలో భలే మంచి చౌకబేరము,మునివరా తుదికిట్లు నానున్‌ మోసగింతువా, కొట్టు కొట్టండి బుర్ర పగలు గొట్టండి అనే మూడు పాటలు రాశాడు. వీటిలో భలే మంచి చౌకబేరము పాట బహుళ జనాదరణ పొందింది. ఈ మూడు పాటలను ఆ తరువాత మరో రెండుసార్లు శ్రీకృష్ణ తులాభారం (1955), శ్రీకృష్ణ తులాభారం (1966) నిర్మించినపుడు కూడా వాడుకున్నారు.[3]

మూలాలు

ఇతర లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads