వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)
తెలంగాణ, జోగులాంబ గద్వాల జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
Remove ads
వడ్డేపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]
ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 31 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
Remove ads
గణాంక వివరాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 69,445 - పురుషులు 35,293 - స్త్రీలు 34,152
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 129 చ.కి.మీ. కాగా, జనాభా 33,994. జనాభాలో పురుషులు 17,230 కాగా, స్త్రీల సంఖ్య 16,764. మండలంలో 7,611 గృహాలున్నాయి.[3]
సరిహద్దు మండలాలు
ఈ మండలానికి దక్షిణాన తుంగభద్ర నది ఉంది. మానోపాడ్ అయిజా, ఇటిక్యాల మండలాలు .
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
రెవెన్యూయేతర గ్రామాలు
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads