వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)

తెలంగాణ, జోగులాంబ గద్వాల జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia

వడ్డేపల్లి మండలం (జోగులాంబ గద్వాల జిల్లా)
Remove ads

వడ్డేపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]

త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 15.935892°N 77.841731°E /, రాష్ట్రం ...

ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 31 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  9  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

Remove ads

గణాంక వివరాలు

Thumb
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 69,445 - పురుషులు 35,293 - స్త్రీలు 34,152

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 129 చ.కి.మీ. కాగా, జనాభా 33,994. జనాభాలో పురుషులు 17,230 కాగా, స్త్రీల సంఖ్య 16,764. మండలంలో 7,611 గృహాలున్నాయి.[3]

సరిహద్దు మండలాలు

ఈ మండలానికి దక్షిణాన తుంగభద్ర నది ఉంది. మానోపాడ్ అయిజా, ఇటిక్యాల మండలాలు .

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. వడ్డేపల్లి
  2. బుడమర్సు
  3. పైపాడు
  4. కోయిలదిన్నె
  5. జిల్లేడుదిన్నె
  6. రామాపురం
  7. జులేకల్
  8. కొంకల
  9. తనగల

రెవెన్యూయేతర గ్రామాలు

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads