సలాహుద్దీన్ అయ్యూబీ
From Wikipedia, the free encyclopedia
Remove ads
సలాహుద్దీన్ యూసుఫ్ ఇబ్న్ అయ్యూబి (ఆంగ్లం : Ṣalāḥ ad-Dīn Yūsuf ibn Ayyūb) (అరబ్బీ صلاح الدين يوسف ابن أيوب ), కుర్ద్ జాతీయుడు, ఈజిప్టు, సిరియా లలో తన అయ్యూబీ సామ్రాజ్యం స్థాపించాడు. ఈజిప్టు, సిరియా, ఇరాక్, హిజాజ్, యెమన్ లను పరిపాలించాడు. క్రైస్తవులు జరిపిన మతయుద్ధాలు (క్రుసేడులను) వీరోచితంగా త్రిప్పికొట్టి, జెరూసలేంను తిరిగి ముస్లింల స్వాధీనంలో తీసుకు వచ్చిన ధీరుడు.
ఇతను ఇరాక్ లోని తిక్రిత్ కోటలో, హి.శ. 532 (సా.శ. 1137-38) లో జన్మించాడు. హి.శ. 589 (సా.శ. 1193 లో డెమాస్కస్లో మరణించాడు.[1]
Remove ads
ఇవీ చూడండి
పీఠికలు
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads