సీతానగరం మండలం (పార్వతీపురం మన్యం జిల్లా)
ఆంధ్రప్రదేశ్, పార్వతీపురం మన్యం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
Remove ads
సీతానగరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మండలం. దీని ప్రధాన కేంద్రం పెదభోగిల .OSM గతిశీల పటము
మండలం కోడ్: 4814.[3] ఈ మండలంలో ఒక నిర్జన గ్రామంతో కలుపుకుని 44 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
Remove ads
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 58,182 - పురుషులు 28,992 - స్త్రీలు 29,190
మండలంలోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
- కొత్తవలస
- గెద్దలుప్పి
- రేపాటివలస
- గుచ్చిమి
- సూరమ్మపేట
- మరిపివలస
- చినరాయుడుపేట
- ఇప్పలవలస
- పాపమ్మవలస
- నిడగల్లు
- జగన్నాధపురం
- కృష్ణరాయపురం
- సుమిత్రపురం
- పెదంకలం
- చినంకలం
- బూర్జ
- వెంకటాపురం
- నీలకంఠాపురం
- బుద్దిపేట
- జోగింపేట
- పెదభోగిల
- తామరఖండి
- బగ్గందొరవలస
- బాలకృష్ణాపురం
- బక్కుపేట
- చినభోగిల
- కాసపేట
- ఆర్.వెంకంపేట
- రామవరం
- లచ్చయ్యపేట
- అంటిపేట
- వెంకటాపురం 2
- వెన్నెల బుచ్చెమ్మపేట
- పణుకుపేట
- రంగంపేట
- కె.సీతారాంపురం
- లక్ష్మీపురం
- దయానిధిపురం
- జంటిరాయపురం
- పునుబచ్చెంపేట
- గదేలవలస
- సీతారాంపురం (దరి) సుభద్ర
- జనుముల్లువలస
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
Remove ads
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads