సుభద్ర పరిణయం

2019లో జెమినీ టీవీలో ప్రసారమైన తెలుగు ధారావాహిక. From Wikipedia, the free encyclopedia

సుభద్ర పరిణయం
Remove ads

సుభద్ర పరిణయం, 2019లో జెమినీ టీవీలో ప్రసారమైన తెలుగు ధారావాహిక. కెవి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సీరియల్ 2019 అక్టోబరు 14 నుండి 2020 ఫిబ్రవరి 28 వరకు ప్రసారం చేయబడింది. ఇందులో చైత్రారెడ్డి, బాలాదిత్య, శ్రీరాగ్, శౌర్య శశాంక్ నటించారు.[1][2]

త్వరిత వాస్తవాలు సుభద్ర పరిణయం, జానర్ ...
Remove ads

నటవర్గం

  • చైత్రారెడ్డి (సుభద్ర)
  • బాలాదిత్య (కృష్ణ, సుభద్ర సోదరుడు)
  • శౌర్య శశాంక్ (దత్తు)
  • శ్రీరాగ్ (పార్ధు, సుభద్ర భర్త)
  • సురేష్ (దత్తు, రుక్మిణి తండ్రి)
  • శ్రీప్రియ (సుమిత్ర, పార్థు తల్లి)

రీమేక్‌లు

2020, డిసెంబరు 7 నుండి తమిళంలో "వాంతై పోలా" గా రీమేక్ చేయబడింది.

మరింత సమాచారం భాష, పేరు ...

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads