స్వరాభిషేకం (ధారావాహిక)

From Wikipedia, the free encyclopedia

స్వరాభిషేకం (ధారావాహిక)
Remove ads

స్వరాభిషేకం ఈటీవీ ప్రసారం చేస్తున్న విశేష ధారావాహిక. కోట్లాది తెలుగు హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొన్న ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమం. దీన్ని రామోజీరావు నిర్మించారు. సుమారు 80 సంవత్సరాల తెలుగు సినిమా ప్రస్థానంలో తయారైన ఎన్నో వేల పాటల్లోని ఆణిముత్యాల వంటి తెలుగు సినిమా పాటల్ని ప్రేక్షకులకు ఆయా గాయకుల ద్వారానే పాడించి వినిపించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. కార్యక్రమాన్ని సుమ కనకాల సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.[1]

Thumb
ఈటీవీ స్వరాభిషేకం నిర్వహకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట ఘంటసాల వెంకటేశ్వరరావు గానం చేసిన శేషశైలవాసా శ్రీనివాసా అనే భక్తిగీతంతో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు.

Remove ads

మూలాలు

బాహ్య లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads