స్వరాభిషేకం (ధారావాహిక)
From Wikipedia, the free encyclopedia
Remove ads
స్వరాభిషేకం ఈటీవీ ప్రసారం చేస్తున్న విశేష ధారావాహిక. కోట్లాది తెలుగు హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొన్న ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమం. దీన్ని రామోజీరావు నిర్మించారు. సుమారు 80 సంవత్సరాల తెలుగు సినిమా ప్రస్థానంలో తయారైన ఎన్నో వేల పాటల్లోని ఆణిముత్యాల వంటి తెలుగు సినిమా పాటల్ని ప్రేక్షకులకు ఆయా గాయకుల ద్వారానే పాడించి వినిపించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. కార్యక్రమాన్ని సుమ కనకాల సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.[1]

ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట ఘంటసాల వెంకటేశ్వరరావు గానం చేసిన శేషశైలవాసా శ్రీనివాసా అనే భక్తిగీతంతో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు.
Remove ads
మూలాలు
బాహ్య లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads