2వ లోక్సభ
From Wikipedia, the free encyclopedia
Remove ads
2వ లోక్ సభ (1957 ఏప్రిల్ 5 - 1962 మార్చి 31) 1957 లో సాథారణ ఎన్నికల ద్వారా ఏర్పడినది.[1] ఈ లోక్సబ 5 సంవత్సరాల పూర్తి కాలం ఉంది. 1962 వరకు కొనసాగింది. 1957 లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికల తరువాత రాజ్యసభ నుండి 15 మంది సిట్టింగ్ సభ్యులు 2 వ లోక్సభకు ఎన్నికయ్యారు.[2]
సభ్యులు

ఈ దిగువవారు 2వ లోక్సభ సభ్యులుగా పనిచేసారు.[3]
సభ్యుడు | పదవి | పనిచేసిన కాలం |
ఎం. అనంతశయనం అయ్యంగారు | స్పీకరు | 1956 మార్చి 8 - 1962 ఏప్రిల్ 16 |
సర్దార్ హుకం సింగ్ | డిప్యూటీ స్పీకరు | 1956 మార్చి 20 - 1962 మార్చి 31 |
ఎం.ఎన్.కౌల్ | సెక్రటరీ | 1947 జూలై 27 - 1964 సెప్టెంబరు 1 |
వివిధ రాజకీయ పార్టీల సభ్యులు
Remove ads
2వ లోక్సభ సభ్యులు
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads