ఎం. ఎల్. నరసింహారావు
From Wikipedia, the free encyclopedia
మాదిరాజు లక్ష్మీ నరసింహారావు (నవంబరు 7, 1928 - ఫిబ్రవరి 12, 2016) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త.[1]
త్వరిత వాస్తవాలు ఎం.ఎల్.నరసింహారావు, జననం ...
ఎం.ఎల్.నరసింహారావు | |
---|---|
జననం | మాదిరాజు లక్ష్మీనరసింహారావు (1928-11-07)1928 నవంబరు 7 పండితాపురం గ్రామం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం |
మరణం | 2016 ఫిబ్రవరి 12 హైదరాబాదు |
ఉద్యోగం | తెలుగు అకాడమీ |
ప్రసిద్ధి | కార్యదర్శి, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం |
పదవి పేరు | అసిస్టెంట్ ప్రొఫెసర్ |
మతం | హిందూ |
భార్య / భర్త | ప్రమీలాదేవి |
పిల్లలు | ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు |
మూసివేయి