జగన్నాధ సామ్రాట్
From Wikipedia, the free encyclopedia
జగన్నాధ సామ్రాట్ (1652–1744) భారత దేశంలో జయ సింహ II అస్థానంలోని ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త. ఆయన ఇస్లామిక్ ఖగోళ శాస్త్రాన్ని అభ్యసించుటకు అరబిక్, పర్షియన్ భాషలను నేర్చుకున్నారు. ఆయన "రేఖాగణితం", అరబిక్ భాషలో "నాసిర్ ఆల్-దిన్ ఆల్-తుసి" చే అనువాదం చేయబడ్డ యూక్లిడ్ యొక్క రచన "యూక్లిద్ మూలకాలు" అనువాదం, సిద్ధాంతాసరకౌస్తుభ (అరబిక్ భాష నుండి "ఆల్మజెస్టు" యొక్క అనువాదం), ఖగోళ పరికరాలపై కృషి, సిద్ధాంత-సామ్రాట్, యంత్రప్రకార", వంటి వాటిపై కృషి చేసారు.
త్వరిత వాస్తవాలు జగన్నాధ సామ్రాట్, జాతీయత ...
జగన్నాధ సామ్రాట్ | |
---|---|
జాతీయత | భారతియుడు |
రంగములు | ఖగోళ శాస్త్రం |
మూసివేయి