జనతాదళ్
భారతదేశానికి చెందిన రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
జనతాదళ్ (“ప్రజల దళం”) భారతదేశంలోని రాజకీయ పార్టీ. ఇది జనతా పార్టీ నుండి విడిపోయిన లోక్ దళ్ , ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (జగ్జీవన్), జన్ మోర్చా పార్టీల భాగ్యస్వామ్యంలో 11 అక్టోబర్ 1988న జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా వీ.పి సింగ్ నేతృత్వంలో ఏర్పాటైంది.