![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1b/Indian_election_symbol_rising_sun.svg/langte-640px-Indian_election_symbol_rising_sun.svg.png&w=640&q=50)
ద్రవిడ మున్నేట్ర కజగం
భారతదేశం రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
ద్రవిడ మున్నేట్ర కళగం, ఒక భారతీయ రాజకీయ పార్టీ. ఈ పార్టీ ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం, ఇంకా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో చురుకుగా ఉంది. ప్రస్తుతం తమిళనాడులో అధికార పార్టీ అయిన డిఎంకె జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగస్వామిగా ఉంది. ద్రావిడ పార్టీలలో ఒకటైన డిఎంకె పండితుడు అన్నాదురైపెరియార్ల సామాజిక-ప్రజాస్వామ్య దృక్పధం సామాజిక న్యాయ సూత్రాలపై ఆధారపడింది.[1]
త్వరిత వాస్తవాలు ద్రవిడ మున్నేట్ర కజగం, స్థాపకులు ...
ద్రవిడ మున్నేట్ర కజగం | |
---|---|
స్థాపకులు | అన్నాదురై |
స్థాపన తేదీ | 17 సెప్టెంబరు 1949 (74 సంవత్సరాల క్రితం) (1949-09-17) |
శాసనసభలో స్థానాలు | Indian states
{{{2}}} |
Election symbol | |
![]() |
మూసివేయి