![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/03/Mrs_Mallu_Speech.jpg/640px-Mrs_Mallu_Speech.jpg&w=640&q=50)
ప్రజాశక్తి సాహితీ సంస్థ
From Wikipedia, the free encyclopedia
ప్రతి అక్షరం ప్రజల పక్షం అనే నినాదంతో అభ్యుదయ సాహిత్యాన్ని ప్రజలకు అందించాలనే కర్త్యవ్యంతో ఏర్పడిన సంఘమే ప్రజాశక్తి సాహితీ సంస్థ. ప్రజాశక్తి మొదట వారపత్రికగా, మాస పత్రికగా సేవలందంచింది. పెరుగుతున్న ప్రజల సమస్యలు, వాటికి కారణమైన అంశాల పై ప్రజలకు అవగాహన కల్పించటానికి 1981 నుండి దినపత్రికగా రూపంతరం చెందింది. అభ్యుదయ సాహిత్యాన్ని నిత్యం ప్రజలలోకి తీసుకువెళ్ళాలనే తపనతో ప్రజాశక్తి బుక్ పబ్లిషింగ్ విభాగాన్ని నెలకొల్పింది.
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/03/Mrs_Mallu_Speech.jpg/640px-Mrs_Mallu_Speech.jpg)