ముకురాల రామారెడ్డి
From Wikipedia, the free encyclopedia
ముకురాల రామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. 1976లో ఆకాశవాణి, ఢిల్లీ వారిచే 'జాతీయకవి 'గా గుర్తింపబడి, సన్మానం అందుకున్నాడు. పద్యాలు, కవితలు, పాటలు, కథలు వ్యాసాలు వంటి అనేక సాహిత్య ప్రక్రియలలో తనదైన ముద్రవేసిన సాహితీపరుడు.
త్వరిత వాస్తవాలు ముకురాల రామారెడ్డి, జననం ...
మూసివేయి