రుక్మిణీదేవి అరండేల్
ప్రముఖ నర్తకి / From Wikipedia, the free encyclopedia
రుక్మిణీదేవి అరండేల్ (ఫిబ్రవరి 29, 1904 - ఫిబ్రవరి 24, 1986) (Rukmini Devi Arundale) తమిళనాడులోని చెన్నైలో కళాక్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు. ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, భరతనాట్యాలలో ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి. ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి భరతనాట్యం ప్రాచుర్యము, గౌరవము ఇనుమడింప చేసింది. ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేసింది.
త్వరిత వాస్తవాలు రుక్మిణీ దేవి నీలకంఠ శాస్త్రి, జననం ...
రుక్మిణీ దేవి నీలకంఠ శాస్త్రి | |
---|---|
జననం | రుక్మణి నీలకంఠ శాస్త్రి (1904-02-29)1904 ఫిబ్రవరి 29 మదురై, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
మరణం | 1986 ఫిబ్రవరి 24(1986-02-24) (వయసు 81) |
క్రియాశీల సంవత్సరాలు | 1920–1986 |
జీవిత భాగస్వామి | జార్జ్ అరుండేల్ (m. 1920) |
పురస్కారాలు | పద్మభూషణ్ పురస్కారం (1956) సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (1967) |
పార్లమెంటు సభ్యురాలు, రాజ్యసభ | |
In office 3 ఏప్రిల్ 1952 – 2 ఏప్రిల్ 1962 | |
నియోజకవర్గం | నామినేట్ చేయబడింది |
మూసివేయి