సప్పా దుర్గాప్రసాద్
From Wikipedia, the free encyclopedia
సప్పా దుర్గాప్రసాద్ 1960 నవంబరు 7 వ తేదీన సప్పా సత్యనారాయణ, శ్రీమతి రమణమ్మ దంపతులకు విజయవాడలో జన్మించారు . తన 15 వ సంతత్సరంలో నాట్య శాస్త్రం పై దృష్టి పెట్టాడు. నృత్యం పై ప్రాథమిక జ్ఞానాన్ని తన తండ్రి నుండి చేర్చుకున్నారు. ఆయన "వీణ", "మృదంగం",, "నృత్యం" వంటి కళా రంగాల్లో విశేష ప్రతిభను సాధించాడు.
త్వరిత వాస్తవాలు సప్పా దుర్గాప్రసాద్, జననం ...
సప్పా దుర్గాప్రసాద్ | |
---|---|
జననం | సప్పా దుర్గాప్రసాద్ 1960 |
ఇతర పేర్లు | సప్పా దుర్గాప్రసాద్ |
ప్రసిద్ధి | నాట్య శాస్త్ర కళాకారులు |
తండ్రి | సత్యన్నారాయణ |
తల్లి | రమణమ్మ |
వెబ్సైటు | |
దుర్గా ప్రసాద్ గూర్చి |
మూసివేయి
ఈయన "ఆంధ్ర నాట్యం", "పేర్చి శివ తాండావం" లను పద్మశ్రీ అవార్డు గ్రహీత నటరాజు రామకృష్ణ నుండి శిక్షణ పొందారు. గురుదక్షిణగా ఆయన తన గురువు "నటరాజు రామకృష్ణ" పేరు మీదుగా 1983 లో యువ కళాకారులకు ప్రాచీన నృత్యం, సంగీత రీతులలో శిక్షనను యిచ్చుటకు ఒక సంస్థను స్థాపించారు.