సి.ఆర్.ఎం.పట్నాయక్
From Wikipedia, the free encyclopedia
సి.ఆర్.ఎం.పట్నాయక్ సాంకేతిక నిపుణులు. ఆయన శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేస్తూ 2.50లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందిస్తున్న వంశధార ప్రాజెక్టు పితామహుడు.
సి.ఆర్.ఎం.పట్నాయక్ సాంకేతిక నిపుణులు. ఆయన శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేస్తూ 2.50లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందిస్తున్న వంశధార ప్రాజెక్టు పితామహుడు.