సుర్జీత్ సింగ్ బర్నాలా
From Wikipedia, the free encyclopedia
సుర్జీత్ సింగ్ బర్నాలా (1925-2017) పంజాబ్కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, అండమాన్ నికోబార్ దీవుల మాజీ గవర్నరు, మాజీ కేంద్రమంత్రి కూడా.
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
సుర్జీత్ సింగ్ బర్నాలా | |||
తమిళనాడు గవర్నరు | |||
పదవీ కాలం 3 నవంబరు 2004 – 31 ఆగస్టు 2011 | |||
ముందు | పి.ఎస్. రామ్మాహన రావు | ||
---|---|---|---|
తరువాత | కొణిజేటి రోశయ్య | ||
ఉత్తరాఖండ్ మొట్టమొదటి గవర్నరు | |||
పదవీ కాలం 9 నవంబరు 2000 – 7 జనవరి 2003 | |||
ముందు | ప్రారంభించబడింది | ||
తరువాత | సుదర్శన్ అగర్వాల్ | ||
పంజాబ్ పదకొండవ ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 29 సెప్టెంబరు 1985 – 11 జూన్ 1987 | |||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1925-10-21)1925 అక్టోబరు 21 అతేలీ, పంజాబ్ ప్రావిన్సు, బ్రిటిష్ ఇండియా, (ప్రస్తుతం హర్యానాలో ఉంది) | ||
మరణం | 2017 జనవరి 14(2017-01-14) (వయసు 91) చండీఘర్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | శిరోమణీ అకాలీ దళ్[1] | ||
జీవిత భాగస్వామి | సూర్జిత్ కౌర్ బర్నాలా | ||
మతం | సిక్కు మతం |
మూసివేయి