స్నేహలత మురళి
From Wikipedia, the free encyclopedia
స్నేహలత మురళి (1964 - 2023 నవంబరు 11) భారతీయ జానపద గాయని, స్వరకర్త. ఆమె తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ఆమె తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు ముని మనవరాలు. పెళ్లి పాటలతో తెలుగువారి పూర్వ వైభవాన్ని ఈ తరానికి పరిచయం చేసి ఆమె ప్రసిద్ధిచెందింది.
త్వరిత వాస్తవాలు గిడుగు స్నేహలత, జననం ...
గిడుగు స్నేహలత | |
---|---|
జననం | నాగార్జునసాగర్, నల్గొండ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ |
మరణం | 2023 నవంబరు 11 |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | గాయని, స్వరకర్త. |
తల్లిదండ్రులు |
|
బంధువులు | గిడుగు వెంకట రామమూర్తి (ముత్తాత) |
మూసివేయి