ఇందిరా ప్రియదర్శిని స్టేడియం
విశాఖపట్నంలో ఉన్న స్టేడియం / From Wikipedia, the free encyclopedia
ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత నగరమైన విశాఖపట్నంలో ఉంది. దీనిని మునిసిపల్ కార్పోరేషన్ స్టేడియం అని కూడా పిలుస్తారు. 25వేల సీట్ల సామర్థ్యం కలిగివుంది.
త్వరిత వాస్తవాలు మైదాన సమాచారం, ప్రదేశం ...
మైదాన సమాచారం | |
---|---|
ప్రదేశం | విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
స్థాపితం | 1987 |
సామర్థ్యం (కెపాసిటీ) | 25,000 |
యజమాని | ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ |
ఆపరేటర్ | ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ |
వాడుతున్నవారు | భారత క్రికెట్ జట్టు ఆంధ్రా క్రికెట్ జట్టు |
ఎండ్ల పేర్లు | |
n/a | |
అంతర్జాతీయ సమాచారం | |
మొదటి ODI | 1988 10 డిసెంబరు,: భారతదేశం v న్యూజీలాండ్ |
చివరి ODI | 20013 ఏప్రిల్,: భారతదేశం v ఆస్ట్రేలియా |
2014 21 జూన్ నాటికి Source: Indira Priyadarshini Stadium, Cricinfo |
మూసివేయి